Logo
Download our app
గ‌ల్ఫ్ మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా
NEWS   Nov 26,2024 06:43 am
కోరుట్ల నియోజకవర్గం నుండి గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లిన వ్య‌క్తులు ప్రమాదవశాత్తు అక్క‌డ మరణించారు. బాధిత కుటుంబాల‌కు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రొసీడింగ్ పత్రాలను అందించారు. ఒక్కోక్కరికి 5 లక్షల రూపాయల విలువ చేసే ప్రొసీడింగ్‌ను 8 మంది కుటుంబ సభ్యులకు మొత్తం 40 లక్షల రూపాయలు విలువ చేసే 8 ఎక్స్‌గ్రేషియా ప్రొసీడింగ్ పత్రాలను అందించారు.

Top News


LATEST NEWS   Apr 21,2026 10:03 pm
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల...
LATEST NEWS   Apr 21,2026 10:03 pm
స‌మ్మెకు సైర‌న్ మోగించిన ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండో వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, విశ్రాంత ఉద్యోగుల...
LATEST NEWS   Apr 21,2026 09:53 pm
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు...
LATEST NEWS   Apr 21,2026 09:53 pm
ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రమాదం తప్పింది. ట్రెండ్స్ షోరూమ్ పక్కన వరిగడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు...
LATEST NEWS   Apr 21,2026 09:52 pm
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల...
LATEST NEWS   Apr 21,2026 09:52 pm
రాయలసీమలో బీజేపీ శిక్షణ సమీక్ష
అనంతపురంలో నిర్వహించిన రాయలసీమ జోనల్ స్థాయి సమీక్ష సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమాల...
⚠️ You are not allowed to copy content or view source