రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థి
NEWS Nov 26,2024 05:37 am
కోరుట్ల మండలంలోని మైనారిటీ గురుకుల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి అండర్ -19 SGF కబడ్డీ పోటీలకు జిల్లా స్థాయిఖోఖో పోటీల్లో పాల్గొని G. హర్షిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హర్షిత్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.