Logo
Download our app
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థి
NEWS   Nov 26,2024 05:37 am
కోరుట్ల మండలంలోని మైనారిటీ గురుకుల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి అండర్ -19 SGF కబడ్డీ పోటీలకు జిల్లా స్థాయిఖోఖో పోటీల్లో పాల్గొని G. హర్షిత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హర్షిత్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
⚠️ You are not allowed to copy content or view source