అమరాపురం మండలంలో ప్రజా దర్బార్
NEWS Nov 25,2024 03:52 pm
అమరాపురం మండలం తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తి ప్పే స్వామి పాల్గొని వినతులను స్వీకరించారు. మండల ప్రజలు పాల్గోని తమ వివిధ సమస్యలను ఆర్జిల రూపంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచిట్టిగ వక్కలిగ సాధికర సమితి కన్వీనర్ పాండురంగప్ప, తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.