Logo
Download our app
దివ్యాంగులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలి
NEWS   Nov 25,2024 06:09 pm
నిర్మల్ జిల్లా :అర్హులైన దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ అందించాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇసాక్ అలీ అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 చట్టం ప్రకారం దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ అందించాలన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వికలాంగులకు ఇళ్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Top News


BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
⚠️ You are not allowed to copy content or view source