గాయత్రి విద్యార్థులకు ఇంటర్నేషనల్ ర్యాంకులు
NEWS Nov 02,2024 10:31 am
సమ్మర్-2024 లో ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, బెంగుళూరు వారు నిర్వహించిన ఒలంపియడ్ ఎగ్జామ్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్కి చెందిన 6 వ తరగతి విద్యార్థులు పెద్ది సాయి తేజ - 48 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, చాట్ల శ్రీమాన్ - 62 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, మొహమ్మద్ రెహాన్ - 62 వ ఇంటర్నేషనల్ ర్యాంక్, 8 వ తరగతి విద్యార్థిని ఉట్నూర్ చక్రిక - ఇంటర్నేషనల్ 83వ ర్యాంకులు సాధించినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు.