Download our app
✖
Download our app
జగిత్యాల DSPకి అరుదైన గౌరవం
NEWS Oct 15,2024 04:48 pm
జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట పతకానికి జగిత్యాల డిఎస్పీ రఘచందర్ ఎంపికయ్యారు. ఈ పతాకాన్ని పోలీసు శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీని అభినందించారు. .
Top News
LATEST NEWS Feb 11,2026 12:24 pm
భారత్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...
LATEST NEWS Feb 11,2026 12:24 pm
భారత్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...
LATEST NEWS Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్: మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ జడ్పీ హైస్కూల్లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని దిల్లీ...
LATEST NEWS Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్: మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ జడ్పీ హైస్కూల్లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని దిల్లీ...
LATEST NEWS Feb 11,2026 12:13 pm
జనగణమన కంటే ముందు వందేమాతరం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...
LATEST NEWS Feb 11,2026 12:13 pm
జనగణమన కంటే ముందు వందేమాతరం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...
⚠️ You are not allowed to copy content or view source