ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
NEWS Oct 15,2024 05:28 pm
తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు శిక్షణ అందజేసినట్లు ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసే దరఖాస్తులను ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసి ఈ ఆర్ ఓ లాగిన్ కు పంపించాలని సూచించారు. నవంబర్ 6 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.