దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
NEWS Oct 15,2024 11:13 am
మరిపెడ బంగ్లా పురుషోత్తమాయగూడెంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల నరేష్ రెడ్డి దశదిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రామసహాయం రఘురామ్ రెడ్డి పాల్గొన్నారు. నరేష్ రెడ్డి చిత్రపటానికి మంత్రి, ఎంపీ పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.