ప్రతిభ గల విద్యార్థినికి MEO అభినందనలు
NEWS Oct 15,2024 08:06 am
కొత్తగూడెం: వ్యర్థ పదార్థాల నుంచి కళాకృత వస్తువులను తయారీ చేస్తూ జిల్లా స్థాయి పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల రామవరం విద్యార్థిని సాయి హరితను కొత్తగూడెం MEO ఎం. ప్రభుదయాల్ అభినందించారు. ఈ సందర్బంగా విద్యార్థిని తయారు చేసిన పాత చీరతో డోర్ మ్యాట్ తయారీ విధానం చాలా బాగుందని, భవిష్యత్తులో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించారు.