ఇంటింటి సర్వేలో ముస్లిం మైనారిటీలను కూడా చేర్చాలి
NEWS Oct 14,2024 03:42 pm
భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేలో భాగంగా చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో ముస్లిం మైనార్టీ వర్గాలను కూడా చేర్చాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.