Logo
Download our app
అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
NEWS   Oct 14,2024 12:29 pm
5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ ప‌థ‌కంను చంద్రబాబు ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఆదివారం మడకశిరలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర కుంచిట్టిగా వక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప, మడకశిర మండలాల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...
⚠️ You are not allowed to copy content or view source