కార్యకర్తకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్ష ను అందజేసిన ఎమ్మెల్యే
NEWS Oct 13,2024 02:13 pm
మడకశిర టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్కు గుండెపోటు రావడంతో అనంతపురంలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రూ. 3 లక్షలను మాజీ శాసనమండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి రూ. 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తం అందించారు.