ఆలయ గోడ నిర్మాణానికి 50వేల విరాళం
NEWS Oct 13,2024 01:50 pm
బూర్గంపాడు మండలం పినపాక పట్టినగర్లో ఆంజనేయ స్వామి ఆలయ గోడ నిర్మాణానికి ధనసరి సూర్య 50వేల రూపాయలను విరాళంగా అందించాలని కమిటీ సభ్యులు వెల్లడించారు. పంచాయతీరాజ్, మంత్రి సీతక్క తనయుడు 50,000 అందించి తమకు అండగా నిలబడ్డారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ధనసరి సూర్యకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.