కొత్త PRC వచ్చి ఉంటే 20,000 జీతం పెరిగేది
NEWS Oct 13,2024 01:48 pm
తెలంగాణ ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ & పెన్షనర్స్ ఖమ్మం జిల్లా సమావేశం ఆదివారం TNGO భవన్లో జరిగాయి. ఈ సమావేశంలో TGJAC సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జేఏసీ పునర్నిర్మాణం గురించి చర్చించడం జరిగిందన్నారు. దానితో పాటు ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న DA, PRC, హెల్త్ కార్డుల గురించి చర్చించామని తెలిపారు. కొత్త PRCవచ్చి ఉంటే 20 వేల రూపాయల జీతాలు పెరిగేవని తెలిపారు.