అమ్మవారికి బంగారు బొట్టు బిళ్ళ
NEWS Oct 13,2024 01:46 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం ఏటూరు నాగారంకు చెందిన కే. చక్రధర్ అరుణ దంపతులు 15 గ్రాముల బంగారు బొట్టు బిళ్ళను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రజిని కుమారికి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదం అందించారు.