Logo
Download our app
బోల్తా కొట్టిన వాహనం వ్యక్తికి తీవ్ర గాయాలు
NEWS   Oct 13,2024 01:09 pm
మణుగూరు గుట్ట మల్లారం మూల మలుపు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గా కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా కొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో దుర్గా కంపెనీ మేనేజర్ ముత్తుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెట్రోలింగ్ పోలీసులు స్పందించి గాయపడిన వ్యక్తిని మణుగూరు ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
⚠️ You are not allowed to copy content or view source