Logo
Download our app
దేవీ నవరాత్రులు ఐక్యతను నింపుతాయి
NEWS   Oct 13,2024 01:10 pm
అశ్వాపురం కోదండ రామాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం మహా అన్నదానం కార్యక్రమాన్ని డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ప్రారంభించారు. దేవీ నవరాత్రులు అందరిలో ఐక్యతను, ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. అమ్మవారి దయవల్ల ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...
⚠️ You are not allowed to copy content or view source