శబరిస్మృతి యాత్రకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
NEWS Oct 13,2024 10:37 am
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శబరిస్మృతి యాత్రలో పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ రవీంద్ర రాజు, సూపర్డెంట్ కత్తి శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే సీసీ కళ్యాణ్ పాల్గొన్నారు.