న్యూజిలాండ్తో సిరీస్.. భారత్ జట్టు..
NEWS Oct 11,2024 06:17 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్కు సంబంధించి జట్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది. 3 టెస్టులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతాయి. కెప్టెన్ రోహిత్ శర్మ , వైస్ కెప్టెన్ బుమ్రా. జట్టులో యశస్వి, శుబ్మన్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్, ధ్రువ్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్దీప్ ఎంపికయ్యారు.