తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన జువ్వాడి
NEWS Oct 11,2024 09:30 am
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ మేరకు హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ దుర్గ మాత ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ప్రార్థించారు.