అమ్మవారిని దర్శించుకున్న జగిత్యాల DSP
NEWS Oct 11,2024 09:37 am
జగిత్యాల పట్టణంలోని జయ దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మహిషాసుర మర్ధిని అలంకరణలో దుర్గ దేవి అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని జగిత్యాల DSP రఘుచందర్ దర్శించుకున్నారు. అనంతరం సప్తశతి పారాయణము మంత్ర పుష్పం నవగ్రహ కళాశాలకు మతాలచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షపరులు, మహిళలు పాల్గొన్నారు.