కోరుట్ల మండలం అయిలాపూర్-కిషాన్ రావుపల్లి శివారులో బైకుపై వెళుతున్న కట్లకుంట సాయిరాం అనే యువకుడు చెట్టుకు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయిలాపూర్ నుండి కోరుట్లకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.