RO వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన సురభి నవీన్
NEWS Oct 10,2024 12:35 pm
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నూతన RO వాటర్ ప్లాంట్ నీ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ గారు వారితోపాటు బీజేపీ కోరుట్ల మండల అద్యక్షులు పంచరి విజయ్ కుమార్,మరియు బీజేపీ BJYM నాయకులు వివిధ మోర్చాల పదాధికారులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.