రూ. 9 వేల కోట్లు విరాళం!
NEWS Oct 10,2024 08:09 am
రతన్ టాటా కలియుగ దానకర్ణుడు. ఇతరులపై జాలి, దయ చూపండంటూ చెప్పే రతన్ టాటా ఆ మాటలకు ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65శాతం నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు చేస్తున్నారు. దేశంలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం ఆయన ఇప్పటివరకు రూ. 9 వేల కోట్లు విరాళంగా ఇచ్చారు. కరోనాపై పోరు కోసం రూ.1500 కోట్ల విరాళం ఇచ్చారు.