బీజేపీ నేతల గెలుపు సంబరాలు
NEWS Oct 09,2024 05:02 pm
టేక్మాల్: హర్యానాలో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు టేక్మాల్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎల్లుపేట రాజు, సిద్ధిరాములు, నాగరాజు, రాములు, వెంకట్, రమేష్ యాదవ్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.