బియ్యన్ని తరలిస్తున్న వాహనం సిజ్
NEWS Oct 09,2024 04:36 pm
అక్రమంగా బియ్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని SI సాయిశ్రీకాంత్ తెలిపారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద బుధవారం టేక్మాల్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 35 క్వింటల్లా బియ్యాన్ని, తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా బియ్యన్ని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.