సరస్వతి అవతారంలో దుర్గాదేవి దర్శనం
పిల్లలకు అక్షరాభ్యాసం
NEWS Oct 09,2024 05:47 am
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో సరస్వతి అవతారంలో దుర్గాదేవి దర్శణమిచ్చారు. సందర్భంగా అమ్మవారిని పండ్లతో అలంకరించారు. అమ్మావారు సరస్వతి దేవి రూపంలో దర్శణమివ్వటంతో గ్రామంలోని పిల్లలకు అక్షరాభ్యసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.