Logo
Download our app
అమ్మవారికి నైవేద్యంగా 95 కిలోల నేతి లడ్డూ
NEWS   Oct 03,2024 01:25 pm
తూర్పుగోదావరి జిల్లా కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అదే గ్రామానికి చెందిన ఎన్. నానాజీ అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ 5 కిలోల జీడిపప్పుతో అమ్మవారి ముఖ రూపంతో 95 కిలోలతో తయారుచేసిన నేతి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. 10 రోజులపాటు లడ్డును అమ్మవారి వద్ద ఉంచనున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
⚠️ You are not allowed to copy content or view source