Logo
Download our app
క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై
NEWS   Oct 01,2024 12:28 pm
మల్యాల క్రాస్ రోడ్ ప్రాంతంలోని క్రికెట్ స్టేడియాన్ని స్థానిక ఎస్సై నరేష్ పరిశీలించారు. ఈ నెల 4 నుంచి జరగబోయే ఎంపిపిఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నీ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా, 6 టీం సభ్యుల ఎంపిక, ఫ్రాంచెస్ ప్రక్రియ పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. స్టేడియం యజమాని పృథ్వీరాజు తన సొంత ఖర్చులతో క్రీడాకారులకు బ్యాట్లు కొనిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
⚠️ You are not allowed to copy content or view source