Logo
Download our app
ప్రభుత్వ పాఠశాలకు బీరువా దానం
NEWS   Sep 26,2024 12:58 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల అర్బన్ పెద్దూరు ఎంపిహెచ్ఎస్ పాఠశాలకు పట్టణంలోని రాధా మాధవ్ షాపింగ్ మాల్ అధిపతి రాజూరి వాసుదేవరాయలు 10వేల రూపాయల విలువైన బీరువాను బహుకరించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. పాఠశాలకు ఏ విధమైన అవసరాలు ఉన్నా తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
⚠️ You are not allowed to copy content or view source