Logo
Download our app
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
NEWS   Sep 26,2024 01:01 pm
సిరిసిల్ల జిల్లా: సీఎం సహాయ నిధిలో భాగంగా సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ 9వార్డ్ బాబాజీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇనుకొండ రజిత సతీష్ కి 28,500 చెక్కు ను పట్టణ ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ అందించారు. వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా Scసెల్ కన్వీనర్ మంగ కిరణ్, పట్టణ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సలెంద్రి వేణుగోపాల్ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:30 am
చరిత్ర సృష్టించిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద
భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్​బాబు సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెయింట్ లూయిస్‌లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై అద్భుత...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
⚠️ You are not allowed to copy content or view source