Logo
Download our app
ఈనెల 27న తిరుమలకు మాజీ సీఎం జగన్‌
NEWS   Sep 25,2024 03:46 pm
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో ఈనెల 27న వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ తిరుమల వెళ్తున్నారు. 28న (శనివారం) ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో తిరుమలకు సీఎం హోదాలో వెళ్లిన జగన్.. వెంకన్నపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. కల్తీ వివాదం నేపథ్యంలోనైనా డిక్లరేషన్ ఇస్తారా అన్నది చర్చనీయాంశమైంది.

Top News


TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
BIG NEWS   Jan 30,2026 10:29 pm
கூத்தாநல்லூர் TNTJ கிளை சார்பில் பொதுக்கூட்டம்
கூத்தாநல்லூர் தமிழ்நாடு தவ்ஹீத் ஜமாஅத் கிளை சார்பாக ஜன.31 நாளை மாலை 4:30 மணிக்கு இஸ்மாயில் தெரு தனியார் திருமண மண்டபத்தில் 1.ஆம்புலன்ஸ் அர்ப்பணிப்பு 2.ரமலான் மாத...
BIG NEWS   Jan 30,2026 10:29 pm
கூத்தாநல்லூர் TNTJ கிளை சார்பில் பொதுக்கூட்டம்
கூத்தாநல்லூர் தமிழ்நாடு தவ்ஹீத் ஜமாஅத் கிளை சார்பாக ஜன.31 நாளை மாலை 4:30 மணிக்கு இஸ்மாயில் தெரு தனியார் திருமண மண்டபத்தில் 1.ஆம்புலன்ஸ் அர்ப்பணிப்பு 2.ரமலான் மாத...
LATEST NEWS   Jan 30,2026 10:28 pm
డీఎస్పీ ఆదినారాయణకు స్వాగ‌త స‌త్కారం
కొత్తగూడెం డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. ఆదినారాయణను లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండ పంచాయతీ సర్పంచ్ లావుడ్య పూర్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం...
LATEST NEWS   Jan 30,2026 10:28 pm
డీఎస్పీ ఆదినారాయణకు స్వాగ‌త స‌త్కారం
కొత్తగూడెం డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. ఆదినారాయణను లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండ పంచాయతీ సర్పంచ్ లావుడ్య పూర్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం...
⚠️ You are not allowed to copy content or view source