Logo
Download our app
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
NEWS   Sep 25,2024 04:16 pm
గత సంవత్సరం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు రూ.4,701 కోట్ల నుండి కార్మికులకు 33 శాతం వాటా రూ.1551 కోట్లు ఇవ్వాలని బుధవారం సాయంత్రం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం జీఎంకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి లాభాలా చరిత్రలో ఇది అత్యధికం కావడం విశేషం సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 09:19 am
మ‌ళ్లీ NDA కూట‌మిదే అధికారం: స‌ర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ NDA కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. NDA కి 326 సీట్లు.. అందులో 261 సీట్లు BJPకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్‌’ నిర్వహించిన...
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
⚠️ You are not allowed to copy content or view source