Logo
Download our app
దుర్గామాత ఆలయానికి శ్రీకాంత్ విరాళం
NEWS   Sep 21,2024 08:52 am
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రామిక నగర్ స్వయంభు దుర్గామాత దేవాలయ కమిటీ సభ్యులకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు,సెంట్రల్ ఆంధ్రా ప్రచార కమిటీ ‌కో - ఆర్డినేటర్ బొళియశెట్టి శ్రీకాంత్ దంపతులు రూ. 10,116 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా తన వంతు సహకారం అందించినట్లు చెప్పారు. ప్రజలందరిపై దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source