Logo
Download our app
జగిత్యాల: తీవ్ర జ్వరంతో బాలుడు మృతి
NEWS   Sep 21,2024 05:01 am
రాయికల్: జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన మనీశ్(6) జ్వరంతో మృతి చెందాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నాడు. మళ్లీ 2 రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. డెంగ్యూగా నిర్ధారణ కావడంతో కుటుంబీకులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందాడు.

Top News


LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
⚠️ You are not allowed to copy content or view source