Logo
Download our app
జిల్లా స్థాయి పోటీలకు మల్యాల బాలురు
NEWS   Sep 20,2024 07:00 pm
మల్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 22మంది విద్యార్థులు మండల స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జగిత్యాలలో ఈనెల 25 న జరగనున్న అండర్-17 విభాగంలో 12మంది విద్యార్థులు, 28న జరుగనున్న అండర్-14 విభాగంలో 10మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు అనుపమ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటి విశ్వప్రసాద్, పాఠశాల చైర్మన్ రజిత, విద్యార్థులను అభినందించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source