Logo
Download our app
ఇది క్షమించరాని త‌ప్పు: బండి
NEWS   Sep 20,2024 01:42 pm
తిరుమల లడ్డూ ప్రసాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల పుణ్య క్షేత్రమని, తిరుమల లడ్డూను పవిత్రమైన ప్రసాదంగా భావిస్తున్నాంటారని తెలిపారు. ఈ లడ్డూను అపవిత్రం చెయ్యడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇది క్షమించరాని అపరాధమని, వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలన్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source