Logo
Download our app
ఎస్ఐగా షరీఫ్ బాధ్యత స్వీకరణ
NEWS   Sep 20,2024 01:51 pm
దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఎస్సైగా షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సాధారణ బదిలీలలో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగార్జునను బదిలీ చేసి ఆ స్థానంలో షరీఫ్ ను నియమించారు. ఈ సందర్భంగా ఎస్సై షరీఫ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కు నిరంతరం పని చేస్తానన్నారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source