Logo
Download our app
అధికారులు సమయపాలన పాటించాలి
NEWS   Sep 20,2024 01:51 pm
అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్స్ సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ధరణి సమస్యల దరఖాస్తులను పరిశీలించారు. అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆఫీస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, డీపీఓ, తదితరులున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source