Logo
Download our app
ఆత్మనగర్ లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
NEWS   Sep 20,2024 06:57 pm
మెట్పల్లి మండలంలోని ఆత్మ నగర్లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర చెత్త వేరువేరుగా వేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కార్య దర్శి నిజాముద్దీన్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source