Logo
Download our app
లడ్డూ వివాదంపై హైకోర్టుకు జగన్
NEWS   Sep 20,2024 07:47 am
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపు లాయర్ సుధాకర్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Top News


LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
⚠️ You are not allowed to copy content or view source