Logo
Download our app
క్రీడాదుస్తులు పంపిణీ మాజీ MPTC
NEWS   Sep 20,2024 07:49 am
సదాశివపేట మండలంలోని నిజాంపురం పాఠశాలోని విద్యార్థిని విద్యార్థులకు మాజీ ఎంపీటీసీ మాధవరెడ్డి తన సొంత డబ్బుతో జిల్లా స్థాయి క్రీడా పోటీలో ఎన్నికైన 40 మంది విద్యార్థిని విద్యార్థులకు, క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్, కోకోలో జిల్లా స్థాయిలో ఎన్నికైన విద్యార్థిని విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేయడం సంతృప్తిగా ఉంద‌న్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source