Logo
Download our app
మూత్రశాలలు వినియోగంలోకి తీసుకురావాలి
NEWS   Sep 19,2024 05:19 pm
సిరిసిల్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పోస్టుమార్టం గది వద్ద మూత్రశాల్ని స్వచ్ఛభారత్ లో నిర్మించారని, కానీ అవి ఎప్పటికీ తాళం వేసే ఉంటున్నాయని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యం కార్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై కమిషనర్ ని సంప్రదించిన వారి నుండి స్పష్టమైన సమాధానము రావడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కట్టిన మూత్రశాలల్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source