Logo
Download our app
సాక్షికి ప్రభుత్వ నిధులు దోచిపెట్టారు
NEWS   Sep 19,2024 04:14 pm
గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం సాక్షి ప‌త్రిక‌కు ప్ర‌క‌ట‌నల రూపంలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెట్టింద‌ని ఏపీ మంత్రివర్గం మండిపడింది. వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రికను కొనిపించేందుకు 2 ఏళ్ల‌లోనే ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు వెచ్చించారని చెప్పారు. జగన్ తన భార్య భారతి ఛైర్మన్​గా ఉన్న పత్రిక సాక్షికి వైసీపీ​ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రకటనల రూపంలో రూ.443 కోట్లు దోచిపెట్టారని, మిగతా పత్రికలన్నింటికి ఇచ్చింది కలిపినా కూడా ఇంత లేదని తెలిపింది. విచారణ జరిపించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

Top News


LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
⚠️ You are not allowed to copy content or view source