Logo
Download our app
పారిశుధ్యం లోపించి ప్రజల ఇబ్బందులు
NEWS   Sep 19,2024 06:56 am
బెల్లంపల్లి పట్టణంలోని బూడిది గడ్డ బస్తీలో పారిశుధ్యం లోపించి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. 21, 22వ వార్డుల పరిధిలోని మురుగునీరు వెళ్లే డ్రైనేజీ పూడికతో నిండుకుంది. దీంతో మురుగునీరు రోడ్డుపై నిలిచి రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్, అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సయ్యద్ అహ్మద్ డిమాండ్ చేశారు.

Top News


LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
⚠️ You are not allowed to copy content or view source