Logo
Download our app
5 అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం
NEWS   Sep 19,2024 05:28 am
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో పరిధిలో 5 అంతస్తుల బిల్డింగ్‌ను నేల‌మ‌ట్టం చేశారు అధికారులు. ఓ సర్వే నెంబర్‌పై అనుమతి తీసుకుని మరో సర్వే నెంబర్‌లో నిర్మించాడు. నోటీసులు ఇచ్చినా కూడా 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు ఆ కార్మిక సంఘం నాయకుడు. ఈ క్రమంలోనే ఈ 5 అంతస్తుల భవనాన్ని నస్పూర్ మున్సిపల్ అధికారులు ఈ రోజు కూల్చివేశారు. భారీ బుల్డోజర్లతో బిల్డింగ్‌ను పడగొట్టారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source