Logo
Download our app
కన్నుల పండుగగా గణనాథుడి నిమజ్జనం శోభాయాత్ర: కౌన్సిలర్ చిట్టిబాబు
NEWS   Sep 19,2024 03:54 am
నవరాత్రులు పూర్తిచేసుకుని బుధవారం రాత్రి గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ముఖ్యఅతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన మాట్లాడారు.ప్రతి సంవత్సరం ఆడపడుచులు అన్నదమ్ములు అక్క చెల్లెల్లు అందరూ కలిసి కోలాటాలతో నృత్యం చేస్తూ ఆ గణనాథుని నిమజ్జనం చేయడానికి అందరూ సంసిద్ధులై ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ప్రతి ఒక్కరూ వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source