Logo
Download our app
డ్రోన్‌తో బాల గణపయ్య నిమజ్జనం
NEWS   Sep 18,2024 06:49 pm
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో డ్రోన్ గణేష్ విగ్రహ నిమజ్జనం వైరల్ గా మారింది. కడియపులంక మహాలక్ష్మి చింత దగ్గర వివేక్ ఈ చిట్టి బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు. అయితే పిల్లలు నెలకొల్పిన ఈ గణపతి విగ్రహాన్ని కోటిపల్లి కాలువలో నేరుగా నిమజ్జనం చేయడం ప్రమాదకరంగా భావించిన కుటుంబ పెద్దలు నర్సరీలలో పురుగు మందులు పిచికారికి వినియోగించే డ్రోన్ సహాయంతో నిమజ్జనం చేశారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source