Logo
Download our app
ఆసుపత్రిలో బాలిక మృతి.. బంధువుల ఆందోళన
NEWS   Sep 06,2024 05:47 am
నిర్మల్: చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఖానాపూర్ పట్టణానికి చెందిన ఉత్తర (12)ను అనారోగ్య కారణాలతో కుటుంబీకులు 3 రోజుల క్రితం నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ ఆమె నిన్న మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source