రక్త దానం చేసిన టి జే ఎస్ నాయకులు
NEWS Sep 06,2024 06:25 am
KMR: ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం జన్మదిన సందర్భంగా కామారెడ్డిలోని టీజేఎస్ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రజనీకాంత్, ఫుల్ సింగ్, నీల నాగరాజు ఉన్నారు.